Tirupati Laddu Controversy: “నెయ్యి నాణ్యతలో రాజీ లేదు” – టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు
Tirupati Laddu Controversy, Tirumala: స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతోపాటు, ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. photo: www.news.tirmala.org.com Table of Contents Tirupati Laddu Controversy: నెయ్యి నాణ్యతలో రాజీ లేదు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి […]
Tirupati Laddu Controversy: “నెయ్యి నాణ్యతలో రాజీ లేదు” – టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు Read Post »