బంగారు పతకం సాధించిన Avani Lekhara | పారాలింపిక్స్ 2024 లో స్వర్ణ పతకం సాధించిన అవని లేఖర, ఎవరి అవని లేఖర?
పారిస్ పారాలింపిక్స్ 2024 లో అవని లేఖర (Avani lekhara) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్కు తొలి స్వర్ణం సాధించారు. అవని లేఖర ప్రస్తుత భారతదేశం లో అత్యంత ప్రతిభావంతులైన మరియు విజయవంతమైన పారాలింపిక్ అథ్లెట్లలో ఒకరు. ఆమె అద్భుతమైన విజయాలను సాధించి, క్రీడా ప్రపంచంలో గొప్ప కీర్తిని సంపాదించుకుంది. గతంలో టోక్యో గేమ్స్లో స్వర్ణం గెలిచిన ప్రస్తుత ఛాంపియన్ అవని లేఖర క్వాలిఫికేషన్ రౌండ్లలో 625.8 స్కోరు చేయడం ద్వారా తన అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించింది. ఎవరి అవని లేఖర(Avani Lekhara? అవని లేఖర 2001లో […]